Telugu News

 
రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తం: చిరంజీవి E-mail
Wednesday, 08 September 2010 16:46

chiranjeeviరాష్ట్రంలో ప్రభుత్వపాలన అస్తవ్యస్తంగా మారిందని ప్రజారాజ్యం అధినేత చిరంజీవి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ తన అంతర్గత వ్యవహారాలతో ప్రజాపాలనను మరచిపోయిందని, ఎరువుల కోసం రైతులు రోడ్డెక్కే పరిస్థితి వచ్చిందని చిరంజీవి విమర్శించారు. రాష్ట్రంలో అవినీతి అక్రమాలు పెరిగిపోయాయని, ఎమ్మార్ ప్రాపర్టీస్ వ్యవహారమే ఇందుకు ఉదాహరణ అని చిరంజీవి చెప్పారు. ప్రజాధనాన్ని కొందరు బడా నాయకులు లూటీ చేశారని, వారిని ప్రజలముందు నిలబెట్టాలని చిరంజీవి డిమాండ్ చేశారు.

 
లగడపాటికి మరోసారి దేహశుద్ధి తప్పదంటున్న హరీష్ రావు E-mail
Wednesday, 08 September 2010 15:18

Harish_raoమంగళవారం నిజామాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా ధర్పల్లిలో ఏర్పాటైన విలేఖరుల సమావేశంలో తెరాస నేత, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడతూ విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ నాలుక ఉంది కదా అని నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోమని, ఒకసారి విద్యార్ధులు దేహశుద్ధి చేసినా ఆయనకు నోటి దురుసు తగ్గలేదని

Read more...
 
ఈ నెల 15న కోర్టులో హాజరు కానున్న చంద్రబాబు E-mail
Wednesday, 08 September 2010 15:04

chandrababuతెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఈ నెల 15వ తేదీన తిరుపతి కోర్టులో హాజరు కానున్నారు. గతంలో అలిపిరి వద్ద చంద్రబాబుఫై నక్సలైట్లు క్లైమోర్‌మైన్‌తో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆ కేసులో సాక్ష్యం చెప్పేందుకు చంద్రబాబు 15న కోర్టుకు 

Read more...
 
జగన్ ను ఢీకొంటే రాజకీయంగా ఉనికిలేకుండా పోతారు : అంబటి రాంబాబు E-mail
Wednesday, 08 September 2010 13:14

Ambati_rambabuకడప ఎంపీ వైఎస్ జగన్ కు అండగా ఉంటున్న కాంగ్రెస్ నేత అంబటి రాంబాబు మరోమారు మీడియా ముందుకు వచ్చి ప్రత్యర్ధులఫై విరుచుకుపడ్డారు. వైఎస్ఆర్ ఏం చేశారని ఆయన విగ్రహాలను రాష్ట్రమంతటా పెడుతున్నారని అడుగుతున్న చంద్రబాబు ఆ ప్రశ్న ప్రజలను అడిగితే బాగా సమాధానం చెబుతారని, రెండు సార్లు వైఎస్ చేతిలో చిత్తుగా ఓడిపోయిన చంద్రబాబుకు

Read more...
 
జగన్ విషయంలో ఓర్పుతో వ్యవహరిస్తాం: కాంగ్రెస్ హైకమాండ్ E-mail
Wednesday, 08 September 2010 12:39

Ys_Jaganదివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు కడప ఎంపి వైఎస్ జగన్మోహనరెడ్డి విషయంలో ఓర్పుతో వ్యవహరిస్తామని కాంగ్రెస్ హైకమాండ్ స్పష్టం చేసింది. జగన్ కు హాని తలపెట్టే ఆలోచన లేదని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ లోని వర్గాలు పిటిఐ ప్రతినిధికి తెలియజేశాయి. రాజశేఖర్ రెడ్డి ఆకస్మిక మరణంతో జగన్ ఉద్వేగానికి లోనయ్యాడని

Read more...
 
More Articles...
  • «
  •  Start 
  •  Prev 
  •  1 
  •  2 
  •  3 
  •  4 
  •  5 
  •  6 
  •  7 
  •  8 
  •  9 
  •  10 
  •  Next 
  •  End 
  • »


Page 1 of 83
Follow us on Twitter

Who's Online

We have 29 guests online

Advertisement