| మంచినీటి బిందువు వంటి జగన్ సేవలను పార్టీ వినియోగించుకోవాలి : అంబటి |
|
| Saturday, 31 July 2010 17:04 | |||
|
అసలు తనను సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ అధిష్ఠానం నుండి తనకు ఇప్పటి వరకూ ఎటువంటి సమాచారం అందలేదని, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ తనను ఎందుకు సస్పెండ్ చేశారో చెప్పకపోగా, తాను ఆయనకు రాసిన లేఖకు కుడా ఇంతవరకూ సమాధానం రాలేదని తెలిపారు. ఈ సందర్భంలో అంబటి కడప ఎంపీ వైఎస్ జగన్ గురించి మాట్లాడుతూ " జగన్ ఉప్పునీటి సముద్రంలో మంచినీటి బిందువు వంటి వాడని, ఆయన సేవలను పార్టీ సరైన రేతిలో వినియోగించుకోవాలని " సూచించారు. అలాగే పార్టీ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న సీనియర్లపై చర్య తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
|