Telugu News

 
అనుష్క, ప్రియమణిలను కాదని ఛార్మితో రగడ చేస్తున్న నాగ్ E-mail
Tuesday, 07 September 2010 14:58

charmi13 ఏళ్ళకే హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి శ్రీఆంజనేయం సినిమాలో చేసిన ఎక్స్ పోజింగ్ తో పాపులర్ అయిన పంజాబీ భామ చార్మి, కొన్నాళ్ళు వరుస సినిమాలతో టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ అయిపొయింది. యువ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తో ప్రేమ వ్యవహారం విషయంలో కూడా మీడియాలో

Read more...
 
సెప్టెంబరు 9న కేబినేట్ విస్తరణ జరిగే సూచనలు E-mail
Tuesday, 07 September 2010 13:49

Rosaiahముఖ్యమంత్రి రోశయ్య రాష్ట్ర కేబినేట్ మంత్రివర్గ విస్తరణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. కేబినేట్ లో కొంతమందిని తీసేసి, కొత్త వారికి ఆవకాశం కల్పించేందుకు రంగం సిద్ధమవుతోందని తెలిసింది. ఈ మేరకు ఢిల్లీ పెద్దల నుండి రోశయ్యకు ఆదేశాలు వచ్చాయని, మంత్రివర్గంలో మార్పులు చేసేందుకు ఆయన ఇప్పటికే కసరత్తు

Read more...
 
మరో 3 రోజులలో ఛాంపియన్స్ లీగ్ E-mail
Tuesday, 07 September 2010 12:25

Airtel_Champions_League_T20 6 దేశాల నుంచి 10 జట్లు పాల్గొనే ఛాంపియన్స్ లీగ్ మరో 3 రోజుల్లో సెప్టెంబరు 10న దక్షిణ ఆఫ్రికాలో ప్రారంభం కాబోతుంది. సచిన్, ద్రావిడ్, ధోని, కుంబ్లే, కలిస్, మురళీధరన్, కామెరూన్ వైట వంటి హేమాహేమీ క్రికెటర్లు పాల్గొనే ఈ టోర్నీ15 రోజుల పాటు క్రికెట్ అభిమానులను అలరించనుంది. మొత్తం 10 జట్లు పాల్గొనే ఈ టోర్నీలో బారత్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్లు 

Read more...
 
చీప్ పాలిటిక్స్ ప్లే చేయడం చంద్రబాబు డ్రామా కంపెనీకే చెల్లింది : బొత్స E-mail
Tuesday, 07 September 2010 11:57

Botsa_ satyanarayanaవిద్యార్ధుల ఫీజు రీ-ఎంబర్స్ మెంట్ పధకం పక్కదారి పట్టిందంటూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఆరోపిస్తూ, నాంపల్లి పోలిస్ స్టేషన్ వద్ద నిన్న బైఠాయించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేత, మంత్రి బొత్స సత్యనారాయణ వారిఫై మండిపడ్డారు. విద్యార్ధుల రీ-ఎంబర్స్ మెంట్ అంటూ చంద్రబాబు అండ్ కో డ్రామా కంపెనీ ఇప్పుడు ముసలి కన్నీరు కారుస్తోందని

Read more...
 
తెలంగాణఫై సీమాంధ్ర నేతలు నోరు మూసుకుంటే మంచిది : మధుయాష్కీ E-mail
Tuesday, 07 September 2010 11:39

Madhu yashkiఉపఎన్నికల్లో డీఎస్ ఓటమికి తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలే కారణమని కాంగ్రెస్ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి ఆరోపించడంఫై నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ మధుయాష్కీ గౌడ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణలో జరిగిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి సీమాంధ్ర నేతలే కారణమని, తెలంగాణ విషయంలో సీమాంధ్ర నేతలు ఇకనైనా నోరు మూసుకుంటే

Read more...
 
నెల్లూరులో వైఎస్ విగ్రహ స్థాపనను అడ్డుకున్న పోలీసులు E-mail
Tuesday, 07 September 2010 11:22

Ys_Rajasekhara_reddyదివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహ ప్రతిష్ఠాపనఫై నెల్లూరులో మళ్ళీ వివాదం చెలరేగింది. నెల్లూరులోని కొత్త హాల్ సెంటర్ వద్ద వైఎస్ విగ్రహ స్థాపన చేసేందుకై భూమి పూజ చేయడానికి పీసీసీ కార్యదర్శి శ్రీధర్ రెడ్డి ప్రయత్నించగా పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. విగ్రహ స్థాపనకు కార్పొరేషన్ వారు అనుమతి ఇవ్వకపోవడంతో

Read more...
 
  • «
  •  Start 
  •  Prev 
  •  1 
  •  2 
  •  3 
  •  4 
  •  5 
  •  6 
  •  7 
  •  8 
  •  9 
  •  10 
  •  Next 
  •  End 
  • »


Page 1 of 139