|
Monday, 06 September 2010 13:37 |
కడప ఎంపీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకాశం జిల్లాలో కొనసాగిస్తున్నఓదార్పు యాత్రకు అన్నీ తానై ముందుకు నడిపిస్తున్న రాష్ట్ర గనుల శాఖామంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పధకాలు సక్రమంగా కొనసాగాలంటే వైఎస్ జగన్ నాయకత్వం కావలసిందేనని
|
|
Read more...
|
|
Monday, 06 September 2010 13:05 |
గ్రూప్-1 పరీక్షల నిర్వహణఫై తెరాస అధినేత కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ ఏపీపీఎస్సీ చైర్మెన్ వెంకట్రామిరెడ్డి అనే సన్నాసి కోసం రోశయ్య సర్కారు తెలంగాణ ప్రాంత ఎంపీలందరినీ జైలుకు పంపిందని, ఆ మూర్ఖుడిని కాపాడటానికి ప్రభుత్వం ఎందుకు ఇంత తాపత్రయపడుతుందో అర్ధం కావడంలేదని అన్నారు. బంద్ ఉన్నా పరీక్ష నిర్వహించిన సంఘటన చరిత్రలో బ్లాక్డే గా నిలిచిపోతుందని
|
|
Read more...
|
|
Monday, 06 September 2010 12:24 |
స్పాట్ ఫిక్సింగ్ ఉదంతం క్రికెట్ కే ప్రమాదకరం అని భారత క్రికెట్ కెప్టెన్ ధోని వ్యాఖ్యానించాడు. "ఫిక్సింగ్ కు ఎవరు పాల్పడినా ప్రజలంతా మొత్తం క్రికెట్ వ్యవస్థనే అనుమానిస్తారు. ఏదైనా లో స్కోరింగ్ మ్యాచ్ అయినప్పుడు దానిని ఖచ్చితంగా అనుమానిస్తారు. ఎవరు ఫిక్సింగ్ కు పాల్పడినా వారిని ఖచ్చితంగా శిక్షించాలి
|
|
Read more...
|
|
Monday, 06 September 2010 12:12 |
తెలంగాణకు చెందిన నేతలు, విద్యార్ధులు గ్రూప్-1 పరీక్షలను ఆపడానికి నిన్న చేసిన ఆందోళనలు, ప్రశ్నాపత్రాలను బయటకు తెచ్చి చించివేయడంఫై సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శంకర్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దీనిఫై ఆయన మీడియాతో మాట్లాడుతూ తెరాస నేతలు కుక్కలతో సమానమని అన్నారు. " దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లు " అనే సామెత తెరాస నేతలకు చక్కగా సరిపోతుందని
|
|
Read more...
|
|
Monday, 06 September 2010 11:48 |
|
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( ఐపీఎల్ ) 4 లో కీలక మార్పులు జరిగాయి. ఆదివారం సమవేశం అయిన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఐపీఎల్ 4ను వచ్చే ఏడాది ఏప్రిల్ లో నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సీజన్ లో మొత్తం 74 మ్యాచ్ లు జరగనున్నాయి. ఈసారి రెండు జట్లు కొత్తగా చేరడంతో మ్యాచ్ ల సంఖ్యను 74కు కుదించినట్లు వారు తెలియజేశారు. పాతపద్దతిలో 94 మ్యాచ్ లు జరపవలసి ఉండగా ఆటగాళ్ళు అలసిపోయే ప్రమాదం ఉండటంతో గవర్నింగ్ కౌన్సిల్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సీజన్ లో కొత్తగా కొచ్చి, పూణే వారియర్స్ జట్లు చేరడంతో ఫ్రాంచైజీల సంఖ్య పదికి పెరిగింది. ఈ జట్లను రెండు గ్రూపులుగా విభజిస్తారు.
|