Telugu News

 
నన్ను ఏక్ నిరంజన్ అన్నవారే ఏకాకులు : జగన్ E-mail
Monday, 06 September 2010 14:26

Ys_Jaganప్రకాశం జిల్లాలో కొనసాగిస్తున్న ఓదార్పు యాత్రలో భాగంగా ఆదివారం వెలిగండ్ల మండలంలో కడప ఎంపీ వైఎస్ జగన్ ప్రసంగిస్తూ ఎమ్మెల్యేలు,ఎంపీలు, మంత్రులు వెంట ఉంటేనే అండదండలు ఉన్నట్లా? నాఫై కొండంత అభిమానం చూపించే రాష్ట్ర ప్రజల అండదండలు నాకు పుష్కలంగా ఉన్నాయి. కనుక నేనెప్పటికీ ఒంటరి వాడిని కాదని

Read more...
 
ఆణిముత్యంలాంటి జగన్ అవసరం రాష్ట్రానికి ఎంతగానో ఉంది : బాలినేని శ్రీనివాస్ రెడ్డి E-mail
Monday, 06 September 2010 13:37

Balineni_srinivas_reddyకడప ఎంపీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకాశం జిల్లాలో కొనసాగిస్తున్నఓదార్పు యాత్రకు అన్నీ తానై ముందుకు నడిపిస్తున్న రాష్ట్ర గనుల శాఖామంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పధకాలు సక్రమంగా కొనసాగాలంటే వైఎస్ జగన్ నాయకత్వం కావలసిందేనని

Read more...
 
లగడపాటి ఏమైనా బెజవాడ మొనగాడా ఏంది? : కేసీఆర్ E-mail
Monday, 06 September 2010 13:05

kcrగ్రూప్-1 పరీక్షల నిర్వహణఫై తెరాస అధినేత కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ ఏపీపీఎస్సీ చైర్మెన్ వెంకట్రామిరెడ్డి అనే సన్నాసి కోసం రోశయ్య సర్కారు తెలంగాణ ప్రాంత ఎంపీలందరినీ జైలుకు పంపిందని, ఆ మూర్ఖుడిని కాపాడటానికి ప్రభుత్వం ఎందుకు ఇంత తాపత్రయపడుతుందో అర్ధం కావడంలేదని అన్నారు. బంద్ ఉన్నా పరీక్ష నిర్వహించిన సంఘటన చరిత్రలో బ్లాక్‌డే గా నిలిచిపోతుందని

Read more...
 
ఫిక్సింగ్ క్రికెట్ కే ప్రమాదకరం : ధోని E-mail
Monday, 06 September 2010 12:24

Mahendra singh Dhoniస్పాట్ ఫిక్సింగ్ ఉదంతం క్రికెట్ కే ప్రమాదకరం అని భారత క్రికెట్ కెప్టెన్ ధోని వ్యాఖ్యానించాడు. "ఫిక్సింగ్ కు ఎవరు పాల్పడినా ప్రజలంతా మొత్తం క్రికెట్ వ్యవస్థనే అనుమానిస్తారు. ఏదైనా లో స్కోరింగ్ మ్యాచ్ అయినప్పుడు దానిని ఖచ్చితంగా అనుమానిస్తారు. ఎవరు ఫిక్సింగ్ కు పాల్పడినా వారిని ఖచ్చితంగా శిక్షించాలి

Read more...
 
తెలంగాణ నేతలు కుక్కలతో సమానమంటున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్ రావు E-mail
Monday, 06 September 2010 12:12

kcrతెలంగాణకు చెందిన నేతలు, విద్యార్ధులు గ్రూప్-1 పరీక్షలను ఆపడానికి నిన్న చేసిన ఆందోళనలు, ప్రశ్నాపత్రాలను బయటకు తెచ్చి చించివేయడంఫై సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శంకర్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దీనిఫై ఆయన మీడియాతో మాట్లాడుతూ తెరాస నేతలు కుక్కలతో సమానమని అన్నారు. " దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లు " అనే సామెత తెరాస నేతలకు చక్కగా సరిపోతుందని

Read more...
 
ఐపీఎల్ 4 లో కీలక మార్పులు E-mail
Monday, 06 September 2010 11:48

IPL_4ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( ఐపీఎల్ ) 4 లో కీలక మార్పులు జరిగాయి. ఆదివారం సమవేశం అయిన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్  ఐపీఎల్ 4ను వచ్చే ఏడాది ఏప్రిల్ లో నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సీజన్ లో మొత్తం 74 మ్యాచ్ లు జరగనున్నాయి. ఈసారి రెండు జట్లు కొత్తగా చేరడంతో మ్యాచ్ ల సంఖ్యను 74కు కుదించినట్లు వారు తెలియజేశారు. పాతపద్దతిలో 94 మ్యాచ్ లు జరపవలసి ఉండగా ఆటగాళ్ళు అలసిపోయే ప్రమాదం ఉండటంతో గవర్నింగ్ కౌన్సిల్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సీజన్ లో కొత్తగా కొచ్చి, పూణే వారియర్స్ జట్లు చేరడంతో ఫ్రాంచైజీల సంఖ్య పదికి పెరిగింది. ఈ జట్లను రెండు గ్రూపులుగా విభజిస్తారు.

 


Page 3 of 139