|
Saturday, 04 September 2010 13:22 |
రంజాన్ మాసంలో రోజంతా ఎంతో పవిత్రంగా ఉపవాసం ఉండి సాయంత్రం వేళ ఉపవాసాన్ని విరమించే ప్రక్రియ "ఇఫ్తార్". అయితే ఈ ఇఫ్తార్ విందులను బహిరంగంగా జరుపుకోవడంఫై ఉజ్బెకిస్థాన్ ప్రభుత్వం నిషేధాన్ని విధించింది
|
|
Read more...
|
|
Saturday, 04 September 2010 12:36 |
తన కెరీర్ లో ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్న సచిన్ దేశంలోనే ఏ క్రీడాకారుడు అందుకోని మరో అరుదైన పురస్కారాన్ని అందుకున్నాడు. శుక్రవారం ఢిల్లీలోని ఎయిర్ ఫోర్సు ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో భారత వైమానికదళ చీఫ్ ఎయిర్ మార్షల్ పివి.నాయక్ చేతుల మీదుగా సచిన్ కు గ్రూప్ కెప్టెన్ గౌరవ హోదాను కల్పించారు
|
|
Read more...
|
|
Saturday, 04 September 2010 11:34 |
|
ప్రస్తుత ముఖ్యమంత్రి రోశయ్య కంటే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డే మేలంటున్నారు ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు. తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో రెండో రోజు పర్యటనలో భాగంగా చంద్రబాబు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రోశయ్య అధికారంలోకి వచ్చాక రాష్ట్రం అనేక సమస్యలతో
|
|
Read more...
|
|
Saturday, 04 September 2010 10:53 |
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలితను మధురైలో జరగనున్న సభలో పాల్గొంటే బాంబుదాడి చేసి చంపేస్తామని గతవారం ఆమె సొంత ఛానల్ అయిన జయ టీవీకి బెదిరింపు లేఖ వచ్చిన సంగతి తెలిసిందే. దీనిఫై జయలలిత స్పందిస్తూ "నన్ను చంపుతామంటూ తరచూ లేఖలు వస్తున్నాయి, అయినా నేను వాటికి భయపడను
|
|
Read more...
|
|
Saturday, 04 September 2010 10:17 |
తను అనుకున్నట్లుగానే అధిష్ఠానం వద్దన్నా కడప ఎంపీ జగన్ నిన్న ప్రకాశం జిల్లాలో ఓదార్పు యాత్రను ప్రారంభించారు. జగన్ ఓదార్పు యాత్రకు భారీగా వైఎస్ అభిమానులు తరలి వచ్చారు. ఈ సందర్భంగా జగన్ ప్రసంగిస్తూ తన తండ్రి తనను ఒంటరిగా వదిలి వెళ్ళలేదని
|
|
Read more...
|