|
Friday, 03 September 2010 12:24 |
తెరాస అధ్యక్షుడు కేసీఆర్ ఫై తెలంగాణ ఉద్యమ జేఏసీ గురువారం తీవ్రంగా ధ్వజమెత్తింది. ఎస్సీ రిజర్వేషన్లను వర్గీకరించాలని కోరుతూ కేసీఆర్ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కు లేఖ రాయడాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ ఉద్యమ జేఏసీ కార్యకర్తలు
|
|
Read more...
|
|
|
Friday, 03 September 2010 11:57 |
చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో చేరిన కొత్తలో యాక్టీవ్ గా కనిపించిన భూమా నాగిరెడ్డి దంపతులు ఆఫై అంతగా ఎక్కడా కనిపించలేదు. మిగతా వారిలాగే వారు కూడా పీఆర్పీని వదిలి కాంగ్రెస్ లో చేరనున్నారని
|
|
Read more...
|
|
Friday, 03 September 2010 11:13 |
|
ఈ నెల 5వ తేదీన ఏపిపిఎస్సీ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే గ్రూప్-1 ఉద్యోగాల్లో తెలంగాణ వాటా తేల్చిన తర్వాతే పరీక్షను నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా విశ్వ విద్యాలయం జేఏసీ ఈ నెల 5వ తేదీన తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చింది.
ఈ నెల 4వ తేదీన విద్యాసంస్ధల్లో తరగతులు బహిష్కరిస్తున్నామని, తమ డిమాండ్ ను అంగీకరించకుండా పరీక్ష నిర్వహిస్తే, గ్రూప్-1 ప్రశ్నపత్రాలను తెలంగాణ అభ్యర్ధులు చించి వేస్తారని జేఏసీ నాయకుడు సుమన్ తెలిపారు. ఆ రోజు పరీక్ష హాళ్ళ బయట ఆందోళనలు నిర్వహిస్తామని, ఏమైనా జరిగితే అందుకు ముఖ్యమంత్రి రోశయ్యే బాధ్యత వహించాలని ఒయు జేఏసీ హెచ్చరించింది.
|
|
Friday, 03 September 2010 10:34 |
వైఎస్.రాజశేఖర రెడ్డి మరణం తరువాత అధిష్ఠానానికి, జగన్ కు మధ్య ఏర్పడిన దూరంతో కడప ఎంపీ జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పేరుతొ కొత్త పార్టీ పెట్టనున్నారని, దీనికి సంబంధించి ఎన్నికల సంఘానికి రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తులు కూడా అందినట్లు కూడా ఈసీ ఆమోదించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎన్నికల సంఘం రిజిష్టర్ చేసుకుని గుర్తింపునిచ్చింది
|
|
Read more...
|
|
Thursday, 02 September 2010 17:14 |
కేరళ ముద్దుగుమ్మ మీరాజాస్మిన్ త్వరలో మూడు ముళ్ళు వేయించుకోనుంది. పలు తెలుగు, తమిళ చిత్రాలలో నటించిన మీరాజాస్మిన్ తెలుగులో గుడుంబా శంకర్, గోరింటాకు, అమ్మాయి బాగుంది, భద్ర, మహారధి వంటి చిత్రాలలో నటించినా బొద్దుగా ఉండి హోమ్లీ క్యారక్టర్లు చేయడంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గర కాలేకపోయింది. ఎప్పటినుండో ప్రముఖ సంగీత విద్వాంసుడు మాండలిన్ శ్రీనివాస్ సోదరుడు మాండలిన్ రాజేష్ తో మీరాకు ఎఫైర్ ఉన్నట్లు
|
|
Read more...
|
|
Thursday, 02 September 2010 15:48 |
ప్రస్తుతం భారత్ లో ఇంటర్నెట్ ను చూసేవారి సంఖ్య 8.1 కోట్లు ఉండగా 2015 నాటికి అది 24 కోట్లకు చేరుకుంటుందని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ తెలిపింది. "ఇంటర్నెట్స్ న్యూ బిలియన్" అనే పేరుతో బ్రిక్ గ్రూపు దేశాలైన బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, ఇండోనేషియాలలో ఈ సంస్ధ ఒక సర్వేను నిర్వహించింది
|
|
Read more...
|
|
|
|
|
|
|
Page 7 of 139 |