|
Wednesday, 01 September 2010 12:28 |
నల్గొండ జిల్లా ఆలేరు నియోజకవర్గ టీఆర్ఎస్ ఇంచార్జ్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అనేక మంది కాంగ్రెస్, టీడీపీ, పీఆర్పీ, సీపీఐ కార్యకర్తలు తెరాసలో చేరారు. ఈ సందర్భంగా తెరాస అధినేత కేసీఆర్ మాట్లాడుతూ టీడీపీ శ్రేణులకు వాస్తవం తెలిసిపోయిందని, ఇంకెన్నాళ్ళు మనసు చంపుకుని అక్కడ పనిచేస్తామని భావిస్తున్న వారు, టీడీపీ నేతలు ఇనుప సంకెళ్ళతో కట్టేసినా అక్కడ ఆగే పరిస్ధితి
|
|
Read more...
|
|
Wednesday, 01 September 2010 11:25 |
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున ఆర్ధిక సాయం చెయ్యాలని ఏఐసీసీ తీసుకున్న నిర్ణయానికి కడప ఎంపీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీకి కృతఙ్ఞతలు తెలియజేశారు. తాను చేపట్టిన ఓదార్పు యాత్రను కొందరు
|
|
Read more...
|
|
Wednesday, 01 September 2010 10:24 |
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ మాట్లాడుతూ ప్రస్తుతం తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు 10 మంది మాత్రమే ఉండడంతో పార్టీకి తగినంత బలం లేదని, కనుక రాజకేయంగా ఒత్తిడి సాధ్యం కాదని తెలిపారు. తెలంగాణ రావాలంటే నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలు ఏకమై ఒక్క తాటిఫై నిలిచి పాలనా కార్యక్రమాలను స్తంభింపజేస్తే
|
|
Read more...
|
|
Wednesday, 01 September 2010 09:48 |
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణాన్ని తట్టుకోలేక మృతిచెందిన వారి కుటుంబాలకు లక్ష రూపాయలు ఆర్ధిక సాయం చేయనున్నట్లు కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించడంఫై రాష్ట్ర వైద్యశాఖా మంత్రి దానం నాగేందర్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. దేశంలో ఏ నాయకుడు మరణించిన సందర్భంలోనూ ఏఐసీసీ ఇలా
|
|
Read more...
|
|
Tuesday, 31 August 2010 15:09 |
హైదరాబాద్ లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సీమాంధ్ర అధ్యాపకులఫై జేఏసీ చేసిన దాడిని పలు పార్టీల నేతలు ఖండిస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ మాట్లాడుతూ అసలు సీమాంధ్ర అధ్యాపకులఫై విద్యార్ధులు చేసింది దాడి కాదని, వారు కేవలం నిరసన తెలిపారని అంటూ తెలంగాణ బిడ్డలనే సీమాంధ్రులు కొడుతుండ్రని
|
|
Read more...
|