సంక్రాంతి పండగ సందర్భంగా మహేష్, పూరీ కాంబినేషన్లో వచ్చిన 'బిజినెస్మెన్' భారీ విజయాన్ని దక్కించుకున్న విషయం తెలుసిందే. ఇప్పుడు దీనికి సీక్వెల్ గా 'బిజినెస్మెన్-2' తీయనున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు పూరి స్వయంగా చెప్పారు. 'బిజినెస్మెన్' ప్రమోషన్ లో భాగంగా దర్శకుడు పూరి మీడియాతో మాట్లాడుతూ... త్వరలోనే ఈ చిత్రానికి సీక్వెల్ చేస్తాను. అందులోనూ మహేష్ బేబే హీరోగా ఉంటాడు.
| < Prev | Next > |
|---|


