బొమ్మరిల్లు పతాకంపై గుణశేఖర్ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ, దీక్షాసేథ్ జంటగా నటించిన 'నిప్పు' ఆడియో ఈ మధ్యనే విడుదలై విజయవంతమైన సంగతి తెలిసిందే. ఈ చిత్ర ప్లాటినం డిస్క్ ఫంక్షన్ ని ఫిబ్రవరి 3న జరగనుంది. ఈ సందర్బంగా నిర్మాత వై.వి.యస్.చౌదరి మాట్లాడుతూ 'ఇటీవల ఆదిత్య మ్యూజిక ద్వారా విడుదలైన ఈ చిత్రం ఆడియో సూపర్ హిట్ అయింది. తమన్ చాలా ఎక్స్ లెంట్ మ్యూజిక్ ఇచ్చారు. అన్ని ఏరియాల్లో ఆడియో సేల్స్ బాగుందని రిపోర్ట్స్ వస్తున్నాయి.
| < Prev | Next > |
|---|


