కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సచివాలయాన్ని రూ.551 కోట్లతో నిర్మించిన అసెంబ్లీని హాస్పటల్ గా మార్చేందుకు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చేస్తున్న ప్రయత్నాలకు మద్రాస్ హైకోర్టు తాత్కాలికంగా బ్రేక్ వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు డి.మురుగేశన్, పీఎస్ఎస్ జనార్దన రాజాలతో కూడినడివిజన్ బెంచ్ శుక్రవారం మధ్యంతర స్టే ఇచ్చింది.
| < Prev | Next > |
|---|


