కేంద్ర మంత్రి సచిన్ పైలట్ ఇంటి వద్ద 32 ఏళ్ల సెక్యూరిటీ గార్డు తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. నాగాలాండ్లోని కోహిమాకు చెందిన ఇనపు అనే ఆ సెక్యూరిటీ గార్డు తన గన్ను తలకు గురిపెట్టి కాల్చుకున్నాడని, ఆ సంఘటన న్యూఢిల్లీలోని సఫ్ధర్ గంజ్ రోడ్డులో పైలట్ నివాసం వద్ద జరగిందని పోలీసులు చెప్పారు. సంఘటనా స్థలంలో స్యూసైడ్ నోటీసు ఏదీ లభించలేదు.
| < Prev | Next > |
|---|


