2జీ కుంభకోణం ఉచ్చు యూపీఎను వెంటాడుతోంది. 2జీ కుంభకోణంలో రెండు ప్రధానమైన జడ్జిమెంట్లు మరో రెండు రోజుల్లో రానున్నాయి. అందులో మొదటిది 2జీ కేసులో హోంమంత్రి చిందబరాన్ని సీబీఐ విచారించలన్నది కాగా రెండోది అటార్నీ జనరల్ పాత్రపై విచారణకు ఆదేశించాలన్న పిటీషన్. జస్టిస్ అశోక్ గంగూలి పదవీకాలం మే 2వ తేదీతో ముగియనున్న దరిమిలా వీటిపై మరో రెండు రోజుల్లోగా తీర్పును వెలువరించే అవకాశం ఉంది.
| < Prev | Next > |
|---|


