Thursday, May 17th

Telugu News - Online Telugu News Portal

హైకోర్టులో నరేంద్ర మోడీకి ఊరట

గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి ఊరట లభించింది. నానావతి కమిషన్ ముందు మోడీ వ్యక్తిగతంగా హాజరుకావలసిన అవసరంలేదని హైకోర్టు స్పష్టం చేసింది. అల్లర్ల కేసులో మోడీని విచారించాలని జన్సంఘర్ష్ వేసిన పిటిషన్ని హైకోర్టు కొట్టివేసింది.