Thursday, May 17th
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి ఊరట లభించింది. నానావతి కమిషన్ ముందు మోడీ వ్యక్తిగతంగా హాజరుకావలసిన అవసరంలేదని హైకోర్టు స్పష్టం చేసింది. అల్లర్ల కేసులో మోడీని విచారించాలని జన్సంఘర్ష్ వేసిన పిటిషన్ని హైకోర్టు కొట్టివేసింది.