తెలంగాణపై కేంద్ర హోంమంత్రి చిదంబరం మళ్ళీ పాత పాటనే పునరావృత్తం చేశారు. రాష్ట్రంలోని నాలుగు ప్రధాన రాజకీయ పార్టీలు తెలంగాణ అంశంపై ఎప్పుడు తమ అభిప్రాయం చెబితే అప్పుడు అఖిలపక్షం ఏర్పాటు చేస్తామని అన్నారు. తెలంగాణాపై ఏదో ఒకటి తెల్చేస్తామన్నారు కదా ఏమి చేశారు? అని ఒక విలేకరి అడగగా ఆయన పై విధంగా స్పందించారు. అఖిలపక్షం తేదీ కూడా ఆ పార్తీలనే అడగండి అంటూ ఉహిత సలహా ఇచ్చారు. తెలంగాణపై ఇప్పటికే భారతీయ జనతా పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి, సిపిఐ, సిపిఎం తమ అభిప్రాయాలు చెప్పాయి.
| < Prev | Next > |
|---|


